Don't Miss!
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఒక దర్శకుడికి నాని ఝలక్ మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్!
నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమా ఇటీవల విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది. ఈ సినిమా తరువాత నాని నటిస్తోన్న సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. నాగార్జున నటిస్తోన్న ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అస్వినిదత్ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.
ఈ సినిమా తరువాత నాని చెయ్యబోయే సినిమకు సంభందించి రకరకాల వార్తలు వస్తున్నా వాటిలో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. నాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో కిశోర్ తిరుమలతో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారు, కాని ఆ సినిమా మొదలు కాలేదు. నాని స్థానంలో సాయి ధరమ్ తేజ్ వచ్చినట్లు తెలుసొంది.
కిశోర్ తిరుమల స్థానంలో విక్రమ్ కుమార్ వచ్చినట్లు తెలుస్తోంది. హలో సినిమా తరువాత విక్రం కుమార్ నానిని డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. మైత్రి మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. కిశోర్ తిరుమల స్థానంలో విక్రం కుమార్ రావడం విశేషం. త్వరలో ఈ సినిమా ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.