For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
బాలయ్య తొడలు బలం ఆమెకు..
News
oi-Staff
By Staff
|
అదే సమయంలో ప్రజారాజ్యంని విమర్శిస్తూ..డబ్బుకు అమ్ముడుపోతున్నారని అభిమాన సంఘాలవారు,కాపు నాయకులు, పెద్ద నాయకులు అంటున్నారు. వామ్మో..ఇదెక్కడి ప్రజారాజ్యమండీ..బాబోయ్..ఇదేదో డబ్బులు రాజ్యంలా ఉంది. పార్టీలో చేరితే డబ్బంటా..సీటిస్తే డబ్బంటా..ఖర్చు పెట్టుకునేందుకు డబ్బంటా..పార్టీ ఆఫీసు కట్టుకునేందుకు డబ్బంటా..పాపం..అల్లు అరవింద్ చేతిలో చిరంజీవి ఇరుక్కుపోయారు.
మేము ఇప్పటివరకూ పరకాల ప్రభాకర్, మిత్రా తప్పుదారి పట్టించారని అనుకున్నాం..కానీ వారికే దిక్కు లేకుండా పోయింది...పాపం చిరంజీవిని చూస్తూంటే జాలేస్తోంది...చాలా కష్టాల్లో ఉన్నారు..టైం దాటిపోయింది అని ఆమె అన్నారు. వైయస్ ని సైతం ఆమె విడిచిపెట్టలేదు. చంద్రబాబుని వైయస్ వెన్నుపోటు దారుడనంటం సబబు కాదన్నారు. తన తమ్ముడుకి, బావ మరిదికి వైఎస్సే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: nannapaneni rajakumari tdp congress prp balakrishna chandrababu బాలయ్య నన్నపనేని రోశయ్య
Story first published: Tuesday, April 7, 2009, 15:42 [IST]
Other articles published on Apr 7, 2009