For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
బాలయ్య తొడలు బలం ఆమెకు..
News
oi-Staff
By Staff
|
అదే సమయంలో ప్రజారాజ్యంని విమర్శిస్తూ..డబ్బుకు అమ్ముడుపోతున్నారని అభిమాన సంఘాలవారు,కాపు నాయకులు, పెద్ద నాయకులు అంటున్నారు. వామ్మో..ఇదెక్కడి ప్రజారాజ్యమండీ..బాబోయ్..ఇదేదో డబ్బులు రాజ్యంలా ఉంది. పార్టీలో చేరితే డబ్బంటా..సీటిస్తే డబ్బంటా..ఖర్చు పెట్టుకునేందుకు డబ్బంటా..పార్టీ ఆఫీసు కట్టుకునేందుకు డబ్బంటా..పాపం..అల్లు అరవింద్ చేతిలో చిరంజీవి ఇరుక్కుపోయారు.
మేము ఇప్పటివరకూ పరకాల ప్రభాకర్, మిత్రా తప్పుదారి పట్టించారని అనుకున్నాం..కానీ వారికే దిక్కు లేకుండా పోయింది...పాపం చిరంజీవిని చూస్తూంటే జాలేస్తోంది...చాలా కష్టాల్లో ఉన్నారు..టైం దాటిపోయింది అని ఆమె అన్నారు. వైయస్ ని సైతం ఆమె విడిచిపెట్టలేదు. చంద్రబాబుని వైయస్ వెన్నుపోటు దారుడనంటం సబబు కాదన్నారు. తన తమ్ముడుకి, బావ మరిదికి వైఎస్సే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: nannapaneni rajakumari tdp congress prp balakrishna chandrababu బాలయ్య నన్నపనేని రోశయ్య
Story first published: Tuesday, April 7, 2009, 15:42 [IST]
Other articles published on Apr 7, 2009