ఆస్కార్ ట్రైల్స్ ఉన్న తెలుగు దర్శకుడు
మొదటి చిత్రం 1940లో ఒక గ్రామం చిత్రంతోనే జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు నరసింహ నంది. ఆ చిత్రాన్ని ఎవరూ రిలీజ్ చేయటానికి ముందుకు రాకపోతే ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని తీసుకుని విడుదల చేసారు. అలాగే దర్శకుడు నరసింహ నందికి తదుపరి చిత్రం అవకాశం ఇస్తున్నారు. ఈ సందర్భంగా నరసింహ నంది మాట్లాడుతూ..తన తదుపరి చిత్రం ఏమిటన్నది ఇంకా నిర్ణయించుకోలేదని, అయితే నిర్మాత మాత్రం బెల్లంకొండ సురేష్ అని చెప్పారు. అలాగే తన లక్ష్యం ఆస్కార్ అని అన్నారు. ఈ దర్శకుడు తన రెండో చిత్రంగా కిరణ్ రాధోడ్ తో హైస్కూల్ అనే చిత్రాన్ని రూపొందించాడు. తన టీచర్ తోనే ప్రేమలో పడే కథతో ఈ చిత్రం రూపొందింది.
More from Filmibeat
హైస్కూల్ బెల్లంకొండ సురేష్ 1940 లో ఒక గ్రామం కిరణ్ రాధోడ్ నరసింహ నంది high school bellamkonda suresh kiran rathod narasimha nandi


Click it and Unblock the Notifications











