For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News తెలంగాణలో వచ్చే రెండు రోజులు వానలు: ఆ తర్వాత తీవ్రమైన ఎండలు, ఎల్లో అలర్ట్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆస్కార్ ట్రైల్స్ ఉన్న తెలుగు దర్శకుడు
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
మొదటి చిత్రం 1940లో ఒక గ్రామం చిత్రంతోనే జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు నరసింహ నంది. ఆ చిత్రాన్ని ఎవరూ రిలీజ్ చేయటానికి ముందుకు రాకపోతే ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని తీసుకుని విడుదల చేసారు. అలాగే దర్శకుడు నరసింహ నందికి తదుపరి చిత్రం అవకాశం ఇస్తున్నారు. ఈ సందర్భంగా నరసింహ నంది మాట్లాడుతూ..తన తదుపరి చిత్రం ఏమిటన్నది ఇంకా నిర్ణయించుకోలేదని, అయితే నిర్మాత మాత్రం బెల్లంకొండ సురేష్ అని చెప్పారు. అలాగే తన లక్ష్యం ఆస్కార్ అని అన్నారు. ఈ దర్శకుడు తన రెండో చిత్రంగా కిరణ్ రాధోడ్ తో హైస్కూల్ అనే చిత్రాన్ని రూపొందించాడు. తన టీచర్ తోనే ప్రేమలో పడే కథతో ఈ చిత్రం రూపొందింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: హైస్కూల్ బెల్లంకొండ సురేష్ 1940 లో ఒక గ్రామం కిరణ్ రాధోడ్ నరసింహ నంది high school bellamkonda suresh kiran rathod narasimha nandi
Story first published: Monday, April 26, 2010, 9:11 [IST]
Other articles published on Apr 26, 2010