For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ఆస్కార్ ట్రైల్స్ ఉన్న తెలుగు దర్శకుడు
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
మొదటి చిత్రం 1940లో ఒక గ్రామం చిత్రంతోనే జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు నరసింహ నంది. ఆ చిత్రాన్ని ఎవరూ రిలీజ్ చేయటానికి ముందుకు రాకపోతే ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని తీసుకుని విడుదల చేసారు. అలాగే దర్శకుడు నరసింహ నందికి తదుపరి చిత్రం అవకాశం ఇస్తున్నారు. ఈ సందర్భంగా నరసింహ నంది మాట్లాడుతూ..తన తదుపరి చిత్రం ఏమిటన్నది ఇంకా నిర్ణయించుకోలేదని, అయితే నిర్మాత మాత్రం బెల్లంకొండ సురేష్ అని చెప్పారు. అలాగే తన లక్ష్యం ఆస్కార్ అని అన్నారు. ఈ దర్శకుడు తన రెండో చిత్రంగా కిరణ్ రాధోడ్ తో హైస్కూల్ అనే చిత్రాన్ని రూపొందించాడు. తన టీచర్ తోనే ప్రేమలో పడే కథతో ఈ చిత్రం రూపొందింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: హైస్కూల్ బెల్లంకొండ సురేష్ 1940 లో ఒక గ్రామం కిరణ్ రాధోడ్ నరసింహ నంది high school bellamkonda suresh kiran rathod narasimha nandi
Story first published: Monday, April 26, 2010, 9:11 [IST]
Other articles published on Apr 26, 2010