twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్ ట్రైల్స్ ఉన్న తెలుగు దర్శకుడు

    By Srikanya
    |

    మొదటి చిత్రం 1940లో ఒక గ్రామం చిత్రంతోనే జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు నరసింహ నంది. ఆ చిత్రాన్ని ఎవరూ రిలీజ్ చేయటానికి ముందుకు రాకపోతే ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని తీసుకుని విడుదల చేసారు. అలాగే దర్శకుడు నరసింహ నందికి తదుపరి చిత్రం అవకాశం ఇస్తున్నారు. ఈ సందర్భంగా నరసింహ నంది మాట్లాడుతూ..తన తదుపరి చిత్రం ఏమిటన్నది ఇంకా నిర్ణయించుకోలేదని, అయితే నిర్మాత మాత్రం బెల్లంకొండ సురేష్ అని చెప్పారు. అలాగే తన లక్ష్యం ఆస్కార్ అని అన్నారు. ఈ దర్శకుడు తన రెండో చిత్రంగా కిరణ్ రాధోడ్ తో హైస్కూల్ అనే చిత్రాన్ని రూపొందించాడు. తన టీచర్ తోనే ప్రేమలో పడే కథతో ఈ చిత్రం రూపొందింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X