For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతురాలు ఆమే
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
తులాభారం వేయించుకున్న నయనతార
News
oi-Santhosh Kumar Bojja
By Bojja Kumar
|
తులాభారం వేయించుకుని తమ బరువుకు సమానమైన కానుకలను దేవుడికి సమర్పించుకోవడం హిందూ సాంప్రదాయంలో భాగం. ఇటీవల క్రిష్టియన్ మతం నుంచి హిందూ మతంలోకి మారిన నయన తార కూడా...హిందూ సాంప్రదాయాలను వంటబట్టించుకుంటోంది. ఈ మేరకు కేరళలోని ఓ దేవాలయంలో తులా భారం వేయించుకుని దేవుడికి కానుకలు సమర్పించుకుంది.
విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం..గురువారం కేరళలోని అలపూజ జిల్లాలోని చెత్తి కులంగర శ్రీ భగవతి దేవాలయంలో తన స్నేహితురాలు లతతో కలిసి వచ్చిన నయనతార తులా భారం వేయించుకున్నట్లు తెలుస్తూంది. తులా భారంలో నయన 50 కిలోల బరువు తూగింది. ఈ మేరకు 50 కిలోల బెల్లాన్ని దేవాలయానికి సమర్పించుకుందట. అంతే కాదు దేవాలయం ట్రస్టు తరుపున చేస్తున్న అభివృద్ధి కోసం కొంత మొత్తాన్ని డొనేషన్ ఇచ్చినట్లు తెలిసింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: nayanatara prabhudeva srirama rajyam balakrishna నయనతార ప్రభుదేవా శ్రీరామరాజ్యం బాలకృష్ణ
English summary
Nayantara, who embraced the Hinduism by getting converted from the Christianity, performed Thulabaram at Chettikulangara Sree Bhagavathi temple, Alappuzha district, Kerala. She offered jaggery to the presiding deity earlier today.
Story first published: Thursday, August 18, 2011, 19:24 [IST]
Other articles published on Aug 18, 2011