Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎంఎం శ్రీలేఖ న్యూ ఇయర్ స్పెషల్ సాంగ్
ప్రముఖ గాయని , సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆల్బం రూపొందించారు. ''తొలి అడుగైన, తొలి వలపైనా... జీవితంలో తొలి సంగటనలు ఎంతో మధురం'' అంటూ సాగే ఈ పాట....కొత్త సంవత్సరంలో తొలి రోజును ఎన్నో ఆనందాలతో ప్రారంభించాని యువతను ఉత్సాహ పరుస్తోంది. రచయిత సిరాశ్రీ ఈ గీతాన్ని రచించగా...శ్రీలేఖ ఆలపించారు. హైదరాబాద్ లో పలు లోకేషన్లలో ఈ పాటని చిత్రీకరించారు. ఇప్పటి వరకూ తెరవెనుక గాయనిగా , సంగీత దర్శకురాలిగా ప్రీక్షకులకు, శ్రోతలకు పరిచయమైన శ్రీలేఖ....ఈ ఆల్బం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఈ ఆల్బం విడుదల సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ఎప్పటినుండో ఓ ప్రైవేటు ఆల్బం రూపొందించాలనే ఆలోచన ఉందని, ఇప్పటికి తన ఆలోచన కార్యరూపం దాల్చింది చెప్పుకొచ్చారు. ఈ నూతన సంవత్సరం తనకు ప్రేక్షకులకు మంచి జరగాలని, అందరూ హ్యాపీ గా ఉండాలనే ఆకాంక్షతో దీన్ని రూపొందించినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఎంఎం. శ్రీలేక శ్రీహరి ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'సర్కారీ గుండా' చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.