For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఇక నుంచి ధియోటర్లలో అవి పడాల్సిందే..లేకుంటే శిక్షే
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ఇక నుంచి సినిమా చూడాలంటే ముందుగా థియేటర్లలో న్యూస్రీళ్ళు, డాక్యుమెంటరీలు తప్పనిసరిగా చూడాల్సిందే. వీటిని ప్రదర్శించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ప్రజల్లో వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు న్యూస్రీళ్ళు తప్పనిసరిగా ప్ర దర్శించాలని సమాచార శాఖ కమిషనర్ పార్ధసారథి ఆదేశాలు జారీ చేశారు. వీటి ప్రదర్శనకు గతంలో నిబంధనలు ఉన్నా థియేటర్ల యాజమాన్యాలు వీటిని బేఖాతరు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం రూపొందించిన న్యూస్రీళ్ళు, డాక్యుమెంటరీలు డబ్బాలలోనే మగ్గుతున్నాయి. ఎన్నో వ్యయప్రయాసలకోడ్చి ఫిలిండివిజన్ వీటిని ప్రతి ఏటా రూపొందిస్తున్నది. సినిమా తర్వాత జనగణమనను కూడా ప్రదర్శించాలని స్పష్టం చేసింది. అంటే మళ్ళీ పాతరోజులు వస్తాయన్నమాట. గుడ్..
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రోశయ్య జనగనమణ ప్రభుత్వం న్యూస్ రీళ్ళు డాక్యుమెంటరీ rosaiah pardha sarathi newsreels documentaries theater government
Story first published: Tuesday, September 14, 2010, 10:33 [IST]
Other articles published on Sep 14, 2010