Don't Miss!
- News అచ్చెన్నాయుడు ప్రత్యర్ధికి ఊరట-పోటీ నుంచి తప్పుకున్న భార్య..!
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Finance Amit Shah: ఆ కంపెనీల్లో అమిత్ షా పెట్టుబడులు.. హోం మంత్రి పోర్ట్ఫోలియోలో టాప్-10 స్టాక్స్ ఇవే
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
ఏప్రిల్ 17 నుండి రెండ షెడ్యూల్ లో "నివాసి"
'శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట' ఫేం శేఖర్ వర్మ హీరోగా, వివియా, విద్య లు హీరోయిన్స్గా.... సతీష్ రేగళ్ళని దర్శకుడు గా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న చిత్రం 'నివాసి'. గాయత్రి ప్రొడక్షన్స్, దత్తాత్రేయా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్లో కె.ఎన్.రావు, టి.వి.వి.ఎస్.ఎన్. వర్మ లు సంయుక్తగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే 75% షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 17 నుండి రెండ షెడ్యూల్ ని ప్రారంభిస్తారు. ఫ్యామిలి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రం ట్రావెల్ బేస్డ్ స్టోరి. చరణ్-అర్జున్ సంగీత దర్శకులు. రెండు పాటలు, క్లైమాక్స్ మినహ మెత్తం చిత్రం పూర్తయింది. త్వరలో పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు.
ఈ సందర్భంగా దర్శకుడు సతీష్ రేగళ్ళ మాట్లాడుతూ.. శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట సినిమా చూశాను. ఆ సినిమా లో శేఖర్ వర్మ చాలా ఎమెషన్ గా వుండే పాత్ర, అదీ కాకుండా చాలా చక్కగా నటించి అందర్ని మెప్పించాడు. ఆ తరువాత నందమూరి బాలకృష్ణ గారు నటించిన జయసింహ చిత్రంలో చాలా చక్కటి పాత్రలో నటించి మెప్పించారు. నటుడుగా చాలా మంచి మార్కులు వేసుకున్న శేఖర్ ని దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశాను. చాలా చక్కటి ఎంటర్టైనర్ గా చేస్తున్నాము. అంతేకాదు మంచి ఫ్యామిలి ఎమెషన్ తో కూడిన థ్రిల్ కూడా ప్రేక్షకులు ఫీలయ్యేలా కథనం వుంటుంది. నిర్మాతలు కె.ఎన్.రావు గారు, వర్మ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని తెరకెక్కించడంలో సహయాన్ని అందిస్తున్నారు. 75% ఇప్పటికే చిత్ర షూటింగ్ పూర్తయింది. క్లైమాక్స్ , 2 పాటలు మినహ సినిమా పూర్తయింది. ఏప్రిల్ 17 నుండి రెండవ షెడ్యూల్ ని స్టార్ట్ చేస్తున్నాము. ఇటీవల మోము విడుదల చేసిన మెదటి లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ రావటం మాకు చాలా ఆనందాన్నిచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదలకి సన్నాహలు చేస్తున్నాము. అని అన్నారు.
బ్యానర్స్...
గాయత్రి
ప్రోడక్షన్స్
అండ్
దత్తాత్రేయా
ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు..
శేఖర్
వర్మ,
వివియా,
విద్య,
సుదర్శన్,
జె.పి(తమిళ్),
కొటేశ్వరావు
తదతరులు
నటించగా..
కొరియోగ్రఫి--
భాను
మాస్టర్,
ప్రసాద్
మాస్టర్
మ్యూజిక్-
చరణ్-అర్జున్
సినిమాటోగ్రఫి--
కె.చిట్టిబాబు
ఆర్ట్--
మురళి
వీరవల్లి
పి.ఆర్.ఓ--
ఏలూరు
శ్రీను
ఎడిటింగ్--
ప్రతాప్
స్టంట్స్--
షయెలిల్
మల్లేష్
నిర్మాతలు--
కె.ఎన్.రావు,
టి.వి.వి.ఎస్.ఎన్
వర్మ
దర్శకత్వం--
సతీష్
రేగళ్ళ