twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆడియో వేడుక లేకుండానే నాగ్‘రాజన్న’ పాటలు

    By Bojja Kumar
    |

    అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా సినిమా 'రాజన్న" సినిమాకు ఆడియో వేడుక నిర్వహించకూడదని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. ఎలాంటి వేడుక లేకుండానే ఈ సినిమా పాటలు నవంబర్ 26 నుంచి మార్కెట్ లోకి విడుదల కానున్నాయి. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా దర్వకత్వం వహించారు. ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలకు స్వయంగా రాజమౌళి దర్వకత్వం వహించారు. నాగార్జున ఇందులో పవర్ ఫుల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. నిజాం పాలనకు, రజకార్ల ఆగడాలను వ్యతిరేకంగా సాగిన అంశాలు ఈ సినిమాలో ఉంటాయని సమాచారం.

    రాజన్న సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తియింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. డిసెంబర్ 23న భారీ ఎత్తున రాజన్న సినిమాను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మాస్ పీపుల్ ను ఆకట్టుకునే కథాంశంతో ఉన్న ఈ సినిమా తన కెరీర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని నాగార్జున ఆశిస్తున్నాడు. ప్రస్తుతం నాగార్జున ఢమరుకం షూటింగులో బిజీగా ఉన్నారు.

    English summary
    Nagarjuna’s upcoming release Rajanna will not have any audio launch ceremony. The audio of the film will be directly released in to market on November 26.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X