ఆడియో వేడుక లేకుండానే నాగ్‘రాజన్న’ పాటలు

By Bojja Kumar

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా సినిమా 'రాజన్న" సినిమాకు ఆడియో వేడుక నిర్వహించకూడదని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. ఎలాంటి వేడుక లేకుండానే ఈ సినిమా పాటలు నవంబర్ 26 నుంచి మార్కెట్ లోకి విడుదల కానున్నాయి. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా దర్వకత్వం వహించారు. ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలకు స్వయంగా రాజమౌళి దర్వకత్వం వహించారు. నాగార్జున ఇందులో పవర్ ఫుల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. నిజాం పాలనకు, రజకార్ల ఆగడాలను వ్యతిరేకంగా సాగిన అంశాలు ఈ సినిమాలో ఉంటాయని సమాచారం.

రాజన్న సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తియింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. డిసెంబర్ 23న భారీ ఎత్తున రాజన్న సినిమాను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మాస్ పీపుల్ ను ఆకట్టుకునే కథాంశంతో ఉన్న ఈ సినిమా తన కెరీర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని నాగార్జున ఆశిస్తున్నాడు. ప్రస్తుతం నాగార్జున ఢమరుకం షూటింగులో బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X