For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రోజు తేడాలో ఎన్టీఆర్ 'బృదావనం'...మహేష్ 'ఖలేజా'
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
మహేష్ ఖలేజా చిత్రం అక్టోబర్ ఏడున రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే అంతకు ఒక రోజు తర్వాత అంటే అక్టోబర్ ఎనిమిదవ తేదీన ఎన్టీఆర్..బృందావనం రిలీజ్ అవుతోంది. దాంతో ఓ విధమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఇక బృందావనం చిత్రం అక్టోబర్ ఎనిమిదిన తప్పనిసరిగా రిలీజ్ అవుతుందని నిర్మాత దిల్ రాజు నిన్న (సోమవారం)సాయింత్రం ప్రకటించారు. దశరా సీజన్ ని క్యాష్ చేసుకోవటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇక అక్టోబర్ ఒకటవ తేదీన రోబో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. అయితే ఇప్పటివరకూ ఖలేజా చిత్రం ఆడియో కూడా విడుదల కాకపోవటంతో మరికాస్త ఈ చిత్రం వెనక్కి వెళ్తుందని మరికొంతమంది అంటున్నారు. ఏదైమైనా వచ్చే నెల పెద్ద సినిమాలు వరస కడతాయన్నమాట. అయితే అందరూ పండగ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలంటే మాత్రం కష్టం అని విశ్లేషకులు అంటున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: బృందావనం మహేష్ బాబు ఖలేజా త్రివిక్రమ్ కాజల్ సమంత దిల్ రాజు brindavanam khaleja trivikram kajal dil raju mahesh babu
Story first published: Tuesday, September 21, 2010, 9:46 [IST]
Other articles published on Sep 21, 2010