For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహేష్ అమృతాంజనం అయితే జూ ఎన్టీఆర్ జెండుబామ్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
మొత్తానికి జూ.ఎన్టీఆర్ కూడా బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. తలనొప్పి నివారణ కి ఉపయోగించే జెండూబామ్ కి ఆయన తాజాగ సైన్ చేసారు. మహేష్ బాబు అమృతాంజన్ ని బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోట్ చేస్తూండటంతో మెయిన్ కాంపిటేటర్ అయిన జెండూ బామ్ వారు యూత్ లో క్రేజ్ ఉన్న జెండూ బామ్ కి ఎన్టీఆర్ ని తీసుకున్నారు. ఇక చాలా కాలంగా చాలా కంపెనీలు ఎన్టీఆర్ ని కమర్షియల్ యాడ్స్ కి ఒప్పించటానకి ట్రై చేసాయి కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. అయితే సీనియర్ హీరోలు, నాగార్జున, వెంకటేష్ లు కూడా తలో బ్రాండ్ ని ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉండటంతో ఎన్టీఆర్ కూడా ఓకే చేసారు. మొత్తానికి తెలుగు వారి తలనొప్పిని తగ్గించటానకి ఇద్దరు తెలుగు హీరోలు రెడీ అయ్యారన్నమాట.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: మహేష్ బాబు అమృతాంజన్ జూ ఎన్టీఆర్ జండూ బామ్ రామ్ చరణ్ ధమ్స్ అప్ mahesh babu amrutanjan jr ntr jandu balm ram charan thums up
Story first published: Sunday, December 12, 2010, 12:41 [IST]
Other articles published on Dec 12, 2010