Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
జూ ఎన్టీఆర్ 'బృందావనం' లో ఏం జరుగుతోంది
'మున్నా' ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న 'బృందావనం' చిత్రం పూర్తి స్ధాయి ఎంటర్టైనర్ గా రూపొందుతోందని సమాచారం. రెగ్యులర్ ఎన్టీఆర్ కనిపించే స్టైల్ కి పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉండబోతోందని చెప్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన గత చిత్రాలు బొమ్మరిల్లు,ఆర్య తరహాలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటూనే ఎన్టీఆర్ అభిమానులకు నచ్చే కొన్ని ఎమోషన్స్ ని కలుపుకుంటూ సాగుతుందని చెప్తున్నారు. ఇక 'గోవిందుడు అందరి వాడేలే' అనే ఉపశీర్షికతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ ఇద్దరి కలయికలో తొలి చిత్రం ఇది. ఇటివలే పొల్లాచ్చి, హైదరాబాద్ల్లో షెడ్యూల్స్ని ఈ చిత్రం పూర్తిచేసుకుంది.అలాగే ఈ వేసవికి చిత్రాన్ని విడుదల చేయ డానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: తమన్, ఎడిటింగ్: మార్తాండ్. కె.వెంకటేష్, ఫైట్స్: పీటర్ హెయిన్స్.