Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
హరిద్వార్ చేరుకున్న జూ ఎన్టీఆర్..డిటేల్స్
ప్రస్తుతం శక్తి షూటింగ్ బిజీలో ఉన్న జూ ఎన్టీఆర్ నిన్న రాత్రి లేట్ అవర్స్ లో హరిద్వార్ చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. మనాలిలో షూటింగ్ పూర్తి చేసుకుని ఇక్కడకు చేరుకున్నారు. ఈ రోజు పూర్తిగా రెస్ట్ తీసుకుని రేపటి నుంచి (మంగళవారం)షూటింగ్ ప్రారంభిస్తారు. రెండు రోజులు పాటు హరిద్వార్ లో షూటింగ్ చేసుకుని హైదరాబాద్ ఆగస్టు 5న చేరుకుంటారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది. అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి పూజా బేడీ ఈజిప్టు వనితగా ఓ కీలకపాత్ర పోషిస్తోంది.
తెలుగు చలనచిత్ర చరిత్రలో హయ్యస్ట్ నెంబరాఫ్ లొకేషన్స్లో, హయ్యస్ట్ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్తో రూపొందుతున్న ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే ఓ లాండ్ మార్క్ ఫిలిం అవుతుంది' అన్నారు. ఈ చిత్రానికి మాటలు:సత్యానంద్, రచనాసహకారం: యండమూరి వీరేంద్రనాథ్, జె.కె.భారవి, తోట ప్రసాద్, డి.ఎస్.కన్నన్, పాటలు: వేటూరి, సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, సంగీతం: మణిశర్మ, ఫొటోగ్రఫీ: సమీర్రెడ్డి, సమర్పణ: సి.ధర్మరాజు, నిర్మాత: సి.అశ్వనీదత్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: మెహర్రమేష్.