For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
నేను రెడీ..ఎన్టీఆర్
News
oi-Staff
By Staff
|
ఆమధ్య రోడ్డు ప్రమాదంలో గాయపడిన యంగ్ హీరో ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్నారు. తిరిగి సినిమా షూటింగులో పాల్గొనేందుకు సన్నద్ధమయ్యారు. ఈ సంగతిని ఎన్టీఆర్ స్వయంగా మీడియాకు తెలియచేసారు. ఈ నెల 20 నుంచి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగులో పాల్గొనబోతున్నా. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై కొడాలి నాని, వల్లభనేని వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏకధాటిగా మూడు నెలల పాటు ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం నా ధ్యాసంతా ఈ చిత్రం మీదే అని చెప్పారు. ఇక ఈ సినిమా షూటింగ్ కారణంగా త్వరలో అమెరికాలో జరుగనున్న తానా సభల్లో ఆయన పాల్గొనే అవకాశం లేదని సమాచారం. ఈ చిత్రం అనంతరం నల్లమలుపు బుజ్జి నిర్మాతగా హరీష్ శంకర్ ఎమ్మెల్యే చిత్రంలో చేయనున్నారు. అనంతరం దిల్ రాజు నిర్మిస్తూ మున్నా దర్శకుడు పైడిపల్లి వంశి చిత్రం బృందావనంలో చేయనున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: jr ntr vinyak adurs road accident media kodali nani america harish shankar mla దిల్ రాజు పైడిపల్లి వంశి బృందావనం రోడ్డు ప్రమాదం వినాయక్ వైష్ణవి ఆర్ట్స్
Story first published: Wednesday, June 10, 2009, 15:49 [IST]
Other articles published on Jun 10, 2009