For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నేను రెడీ..ఎన్టీఆర్
News
oi-Staff
By Staff
|
ఆమధ్య రోడ్డు ప్రమాదంలో గాయపడిన యంగ్ హీరో ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్నారు. తిరిగి సినిమా షూటింగులో పాల్గొనేందుకు సన్నద్ధమయ్యారు. ఈ సంగతిని ఎన్టీఆర్ స్వయంగా మీడియాకు తెలియచేసారు. ఈ నెల 20 నుంచి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగులో పాల్గొనబోతున్నా. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై కొడాలి నాని, వల్లభనేని వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏకధాటిగా మూడు నెలల పాటు ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం నా ధ్యాసంతా ఈ చిత్రం మీదే అని చెప్పారు. ఇక ఈ సినిమా షూటింగ్ కారణంగా త్వరలో అమెరికాలో జరుగనున్న తానా సభల్లో ఆయన పాల్గొనే అవకాశం లేదని సమాచారం. ఈ చిత్రం అనంతరం నల్లమలుపు బుజ్జి నిర్మాతగా హరీష్ శంకర్ ఎమ్మెల్యే చిత్రంలో చేయనున్నారు. అనంతరం దిల్ రాజు నిర్మిస్తూ మున్నా దర్శకుడు పైడిపల్లి వంశి చిత్రం బృందావనంలో చేయనున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: jr ntr vinyak adurs road accident media kodali nani america harish shankar mla దిల్ రాజు పైడిపల్లి వంశి బృందావనం రోడ్డు ప్రమాదం వినాయక్ వైష్ణవి ఆర్ట్స్
Story first published: Wednesday, June 10, 2009, 15:49 [IST]
Other articles published on Jun 10, 2009