For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నేను రెడీ..ఎన్టీఆర్
News
oi-Staff
By Staff
|
ఆమధ్య రోడ్డు ప్రమాదంలో గాయపడిన యంగ్ హీరో ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్నారు. తిరిగి సినిమా షూటింగులో పాల్గొనేందుకు సన్నద్ధమయ్యారు. ఈ సంగతిని ఎన్టీఆర్ స్వయంగా మీడియాకు తెలియచేసారు. ఈ నెల 20 నుంచి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగులో పాల్గొనబోతున్నా. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై కొడాలి నాని, వల్లభనేని వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏకధాటిగా మూడు నెలల పాటు ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం నా ధ్యాసంతా ఈ చిత్రం మీదే అని చెప్పారు. ఇక ఈ సినిమా షూటింగ్ కారణంగా త్వరలో అమెరికాలో జరుగనున్న తానా సభల్లో ఆయన పాల్గొనే అవకాశం లేదని సమాచారం. ఈ చిత్రం అనంతరం నల్లమలుపు బుజ్జి నిర్మాతగా హరీష్ శంకర్ ఎమ్మెల్యే చిత్రంలో చేయనున్నారు. అనంతరం దిల్ రాజు నిర్మిస్తూ మున్నా దర్శకుడు పైడిపల్లి వంశి చిత్రం బృందావనంలో చేయనున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: jr ntr vinyak adurs road accident media kodali nani america harish shankar mla దిల్ రాజు పైడిపల్లి వంశి బృందావనం రోడ్డు ప్రమాదం వినాయక్ వైష్ణవి ఆర్ట్స్
Story first published: Wednesday, June 10, 2009, 15:49 [IST]
Other articles published on Jun 10, 2009