Don't Miss!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
ఎన్టీఆర్ కొత్త చిత్రం రేపటి నుంచే రెగ్యులర్ షూటింగ్
హైదరాబాద్ : ఎన్టీఆర్,సమంత కాంబినేషన్ లో ఇంకా పేరు పెట్టని చిత్రం రేపటి నుంచి అంటే జనవరి 4 నుంచి షూటింగ్ మొదలు అవుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఎటో వెళ్లిపోయింది మనస్సు చిత్రంలో సమంత స్నేహితురాలిగా చేసిన బొద్దుగా ఉన్న అమ్మాయి విద్యురామన్ ఈ చిత్రంలో కీ రోల్ చేస్తోంది. ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందే బాద్షా చిత్రం దాదాపు అరవై శాతం షూటింగ్ పూర్తైంది.
గతంలో
ఎన్టిఆర్,
దిల్రాజుల
కాంబినేషన్లో
వచ్చిన
'బృందావనం'
ఎలా
కలెక్షన్లు
తిరగరాసిందో
అందరికీ
తెలుసు.
ఈ
చిత్రంలో
సమంతతోపాటు
మరో
ప్రముఖ
హీరోయిన్
కూడా
నటించనుంది.
ఈ
చిత్రం
గురించి
నిర్మాత
దిల్రాజు
మాట్లాడుతూ-
.
జనవరి
4
నుండి
14
వరకు
రెగ్యులర్
షూటింగ్
హైదరాబాద్లో
ఉంటుందన్నారు.
'బృందావనం'
తరువాత
ఎన్టీఆర్,
సమంతల
కాంబినేషన్లోమా
బ్యానర్లో
సినిమా
అనగానే
హై
ఎక్సపెక్టేషన్స్
వుంటాన్నాయన్నారు.
ఈ
చిత్రాన్ని
అన్ని
కార్యక్రమాలు
పూర్తిచేసి
జూలై
9న
విడుదల
చేయడానికి
సన్నాహాలు
చేస్తున్నామన్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఓ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. హీరోయిన్ గా సమంత చేస్తోంది. వీరిద్దరి మధ్యన వచ్చే సీన్స్ కొత్తగా ఉంటాయని,ముఖ్యంగా డైలాగులు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. అలాగే పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో ఈ లవ్ స్టోరీ స్క్రిప్టుని హరీష్ శంకర్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ తో బృందావనం వంటి హిట్ చిత్రం తీసిన దిల్ రాజు ఈచిత్రానికి నిర్మాత కావడం సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రానికి టైటిల్, హీరోయిన్, ఇతర తారాగణం ఫైనల్ కావాల్సి ఉంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి,స్క్రీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.