For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కొడాలి నాని సంచలన కామెంట్స్..ఎన్నికల్లో పోటీ చేయనంటూ
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఒక్క మగాడుకు నైజాంలో రూ.4.55కోట్లు
News
-Staff
By Staff
|
శివాజీ,
సీమశాస్త్రి
లాంట
సినిమాలను
నైజాం
ఏరియాలో
విడుదల
చేసిన
పిరమిడ్
సాయిమీరా
పంపిణీ
సంస్థ
ఒక్క
మగాడు
సినిమా
నైజాం
హక్కులను
కైవసం
చేసుకుంది.
బాలకృష్ణ,
అనుష్క,
సిమ్రాన్,
నిషా
కొఠారి
హీరో
హీరోయిన్లుగా
నటించిన
ఒక్క
మగాడు
సినిమాను
వైవియస్
చౌదరి
స్వీయ
దర్శకత్వంలో
నిర్మిస్తున్నాడు.
ఈ
సినిమా
నైజాం
హక్కులను
రూ.4.45
కోట్ల
మినిమమ్
గ్యారంటీతో
దక్కించుకుంది.
జనవరి
11న
ఈ
సినిమా
విడుదల
అవుతున్నది.
ఈ
సినిమాను
నైజాంలో
అత్యధిక
ప్రింట్లతో
విడుదల
చేయాలని
పిరమిడ్
సాయిమీరా
సంస్థ
నిర్ణయించుకున్నట్టు
తెలుస్తోంది.
ఇందుకోసం
కొన్ని
థియేటర్లను
కూడా
లీజ్
కు
తీసుకున్నట్టు
తెలుస్తోంది.
ఇదిలా
ఉండగా
లార్వ్
ఎంటర్టైన్
మెంట్
సంస్థ
ఆసియా-పసిఫిక్
థియేట్రికల్
హక్కులను
పొందింది.
ఆస్ట్రేలియా,
సింగపూర్,
మలేసియా,
న్యూజిలాండ్
దేశాలు
ఇందులోకి
వస్తాయి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Sunday, December 23, 2007, 23:53 [IST]
Other articles published on Dec 23, 2007