Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హీరోగారు ట్విట్టర్ లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు... ఇదిగో
ముంబై: అభిషేక్ బచ్చన్ తాజా చిత్తరం 'ఆల్ ఈజ్ వెల్' చిత్ర ఫస్ట్లుక్ని విడుదల అయ్యింది. ఉమేష్ శుక్లా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ఫస్ట్లుక్ని అభిషేక్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. బాలీవుడ్ నటులు రిషికపూర్లు మరో ప్రధాన ప్రాతలో కనిపించనున్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
మొదట ఈ చిత్రాన్ని మొదట జులై 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. అనివార్యకారణాల వల్ల ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చాలా కాలం తర్వాత అభిషేక్ సోలో హీరోగా నటిస్తున్న చిత్రం ఇది.
ఇందులో అభిషేక్ తల్లి పాత్రకు స్మృతీ ఇరానీని నటిస్తుందని ప్రచారం జరిగింది. అనంతరం ఆ పాత్ర కోసం సుప్రియా పతక్ని తీసుకున్నారు.
త్వరలో మరో క్రికెటర్ జీవితంపై కూడా సినిమా రాబోతోంది. అతను మరెవరో కాదు....ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. 2013లో వచ్చిన యువరాజ్ సింగ్ ఆటో బయోగ్రఫీ ‘టెస్ట్ ఆఫ్ మై లైఫ్' ఆధారంగా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో యువరాజ్ సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ నటించనున్నట్లు తెలుస్తోంది.
ఇండియన్ క్రికెట్ టీంలో స్థానం సంపాదించుకుని స్టార్ క్రికెటర్ గా ఎదిగిన యువరాజ్ సింగ్ ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు. క్యాన్సర్ను జయించి మళ్లీ క్రికెట్లో నిలదొక్కుకున్న సంఘటనలు ఈ చిత్రంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రంపై ఎలాంటి అఫీషియల్ సమాచారం లేదు. త్వరలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.