Don't Miss!
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
ఆస్కార్ కాంగ్రెస్ ప్రతిభే?
'మన చలనచిత్ర పరిశ్రమ అద్భుత సంప్రదాయాలకు వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మనందరికీ వారు స్ఫూర్తిదాతలు' అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి వ్యాఖ్యానించారు. ఆమె పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మనుసింఘ్వి అయితే మరికొన్ని అడుగులు ముందుకు వేసి 'స్లమ్ డాగ్ మిలియనీర్'ను 'భారత్ కోసం, భారత్ తీసిన భారత చిత్రం' అని అభివర్ణించారు. 'విజయాన్ని సాధించే భారతావనికి దోహదం చేసే సత్పరిపాలనకు ప్రాధాన్యం ఇస్తూ సానుకూల వాతావరణం' నెలకొన్నదని ఆయన చెప్పారు.
దాంతో 'స్లమ్ డాగ్' చిత్రానికి ఎనిమిది ఆస్కార్లు లభించడం ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) 'విజయాలలో' భాగంగా పరిగణిస్తున్నది. ఈ 'భారతీయ విజయం' తన ఘనతే అని అంటూ..ఇదంతా కాంగ్రెస్ యుపిఎ ప్రభుత్వంతోనే ఈ శుభ సమయం ఆసన్నమైందని ఓ ప్రకటనలో పేర్కొన్నది.మొత్తానికి ఆస్కార్ ఘనత కాంగ్రేస్ ప్రభుత్వానిదే అన్న విషయాన్ని జనాల్లో మనస్సులో కి చొప్పించి ఓట్లు సంపాదించే ప్రయత్నాల్లో ఉందని సమాచారం.