Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘ఎక్స్ పోజింగా, అమ్మో వద్దు’
ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన 'ఓయ్" చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన షామిలీ క్రైస్తవ కుటుంబంలో పుట్టిన అమ్మాయి. కానీ తనకి హిందు ధర్మం భాగా తెలుసంటోంది. హిందువులు చేసినట్టుగానే వ్రతాలు, ఉపవాసాలు, నోములు కూడా చేస్తానని, ఏ దేవుడికి ఎలా పూజలు చేయాలో తేలుసునంటోంది షామిలీ.
ఇక సినిమా విషయానికొస్తే ఒకప్పుడు బాలనటిగా చాలా బాగా నటించి అంజలి సినిమాకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా జాతీయ ఫిల్మ్ అవార్డును అందుకొన్నది. ఇప్పుడు 'ఓయ్" అంటూ ప్రేక్షకులను పలుకరించిన హీరోయిన్ ఏమంత బాగా చేయలేదని, స్పెషల్ అట్రాక్షన్ ఏమీ లేదని ప్రేక్షకుల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని రెండో చిత్రం కోసం చాలా గ్యాప్ తీసుకోనుందట. ఎక్స్ పోజింగ్విషయంలో నాకు చాలా హద్దులున్నాయి.బాలనటిగా తనను చూసిన ప్రేక్షకులు వల్గర్ గా కన్పిస్తే జీర్ణించుకోలేరంటూ ప్రస్తుతానికి ఎక్స్ పోజింగ్ కి దూరమేనని అంటోంది. కాగా కొద్దికాలం పాటు సింగపూర్లో చదువుకోసం వెళ్తానని ఈ మద్యన ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. విదేశాలనుంచి తిరిగొచ్చాక మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతానని అంటోంది. సింగపూర్ వెళ్తున్నదీ ఫిలిం మేకింగ్ లో కోర్సే కాబట్టి సినీ పరిశ్రమకి తానేమీ దూరమవడంలేదని చెబుతోన్న షామిలి బ్రేక్ తర్వాత ఎలాంటి పాత్రలు వేస్తుందో వేచి చూడాలి మరి.