Don't Miss!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- News పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు కష్టమే ... ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నాన్ బ్రాహ్మిణ్స్ కే ప్రిఫెరెన్స్ ఇస్తాను...గాయని పి.సుశీల
ప్రముఖ గాయని పి.సుశీల డబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని 76 అడుగుపెట్టిన సందర్భంగా తమిళనాడు,ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్ లను ఓ కోరిక కోరారు. ఆమె మాటల్లోనే అది...నేను నా సొంత డబ్బుతో...పెద్ద సంగీత పాఠశాలలను హైదరాబాద్, చెన్నైలలో స్ధాపిస్తాను. అందుకు మీరు నాకు ధన సాయం చేయనక్కర్లేదు. అయితే గవర్నమెంట్ మిగతా ఫర్మిషన్స్ విషయంలో నాకు సపోర్ట్ చేయాలి. అలాగే నేను బ్రాహ్మణులు కానివారికే ఈ పాఠశాలలో ప్రాదాన్యత ఇస్తాను. వారిలో సంగీత పట్ల అభిరుచిని, జ్ఞానాన్ని పెంచుతాను అన్నారామె. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో వేలాది పాటలు పాడిన సుశీలకు పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డు స్వీకరించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా రెండుసార్లు 1969లో, 1971లో తమిళ చిత్రాల్లో పాడినందుకు స్వీకరించారు. ఆంధ్రాయూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం నుంచి 'కలైమామణి' బిరుదు అందుకున్నారు. ఎన్నో పాటలు పాడిన సుశీలకు చక్రవాకంలోని 'వీణలోనా..' పాట అంటే చాలా ఇష్టం.