twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కె.విశ్వనాధ్ కొత్త చిత్రం 'సుమధరం' హీరోయిన్ ఆమె?

    By Srikanya
    |

    కె.విశ్వనాధ్,అల్లరి నరేష్ కాంబినేషన్లో సుమధురం అనే చిత్రం త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో హీరోయిన్ గా మళయాళ హీరోయిన్ పద్మప్రియను తీసుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమె మేనేజర్ ని సంప్రదించి చర్చించినట్లు తెలుస్తోంది. ఇక పద్మప్రియ తెలుగుకు కొత్తేమి కాదు. ఆమె గతంలో శ్రీను..లక్ష్మీ..వాసంతి లో చేసింది. అయితే ఆ చిత్రం పరాజయం పాలవటంతో ఆమెకు ఒక్క ఆఫర్ కూడా రాలేదు. దాంతో తమిళ, మళయాళ చిత్రాలలో నటిస్తూంది. ఇక ఈ పాత్ర కోసం మొదట శృతిహాసన్, సోనమ్ కపూర్ ని అడిగారు.అయితే వారు పలు కారణాలతో రిజెక్టు చేసినట్లు తెలుస్తోంది. ఆమెకు మిరుగం(మృగం) చిత్రంతో తమిళ స్టేట్ అవార్డు పొందింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X