For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కడపలో వైఎస్ షర్మిలకు ప్లస్ గా వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ లేఖాస్త్రం!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కె.విశ్వనాధ్ కొత్త చిత్రం 'సుమధరం' హీరోయిన్ ఆమె?
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
కె.విశ్వనాధ్,అల్లరి నరేష్ కాంబినేషన్లో సుమధురం అనే చిత్రం త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో హీరోయిన్ గా మళయాళ హీరోయిన్ పద్మప్రియను తీసుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమె మేనేజర్ ని సంప్రదించి చర్చించినట్లు తెలుస్తోంది. ఇక పద్మప్రియ తెలుగుకు కొత్తేమి కాదు. ఆమె గతంలో శ్రీను..లక్ష్మీ..వాసంతి లో చేసింది. అయితే ఆ చిత్రం పరాజయం పాలవటంతో ఆమెకు ఒక్క ఆఫర్ కూడా రాలేదు. దాంతో తమిళ, మళయాళ చిత్రాలలో నటిస్తూంది. ఇక ఈ పాత్ర కోసం మొదట శృతిహాసన్, సోనమ్ కపూర్ ని అడిగారు.అయితే వారు పలు కారణాలతో రిజెక్టు చేసినట్లు తెలుస్తోంది. ఆమెకు మిరుగం(మృగం) చిత్రంతో తమిళ స్టేట్ అవార్డు పొందింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: కె.విశ్వనాధ్ అల్లరి నరేష్ పద్మ ప్రియ శ్రీను..లక్ష్మీ..వాసంతి శృతిహాసన్ సోనమ్ కపూర్ మృగం సుమధురం k.viswanath allari naresh padma priya sruthi hassan sonam kapoor mrugum sumadhuram
Story first published: Sunday, November 15, 2009, 11:40 [IST]
Other articles published on Nov 15, 2009