twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నందమూరి హీరోకి నో చెప్పి ఇప్పుడు బాధ పడుతోన్న హీరోయిన్..!?

    By Sindhu
    |

    నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, మల్లికార్జున దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతుంది. కళ్యాణ్ రామ్ ఆల్ రెడీ మల్లికార్జున్ డైరక్షన్ లో టిఎన్ వెంకటేష్ నిర్మాణంలో రూపొందిన 'అభిమన్యు" అనే చిత్రం హిట్ టాక్ తెచ్చుకొన్నది మరి ఇప్పుడు వీరిద్దరి కాంబినేషలో మరో చిత్రం రూపొందనుంది. అయితే ఈ చిత్రంలో కథ డిమాండ్స్ మేరకు ఓ ఐటంసాంగ్ ని పెట్టనున్నారు. ఈ చిత్రంలో రాబోయే ఐటంసాంగ్ కి ఎవరిని తీసుకుందామా అని ఆలోచించిన కళ్యాణ్ రామ్ చివరికి 'పప్పు" చిత్రం షూటింగ్ సమయంలో ఆ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న దీపికను అడిగారట. కానీ నందమూరి కళ్యాణ్ రామ్ చిత్రంలో హీరోయిన్ అంటే దీపిక ఓప్పుకునేదో ఏమో కానీ ఐటంసాంగ్ అనగానే ఆ ఆఫర్ ను తిరస్కరించిందట. ఇటీవల విడుదలైన 'పప్పు" ప్లాప్ అయ్యింది. 'పప్పు" హిట్ అవుతుంది, ఆ తర్వాత హీరోయిన్ ఆఫర్స్ వస్తాయనే ఆశతో వున్న దీపికకు నిరాశే మిగిలింది. కళ్యాణ్ రామ్ తో ఎందుకు కాదన్నానా? అని ఇప్పుడు బాధపడుతోందని సమాచారం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X