For Daily Alerts
Don't Miss!
- News Astrology: రేపటి నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇలియానా ఇక ఇరగతీస్తది!!
News
-Staff
By Staff
|
సురేంద్రరెడ్డి
రూపొందించబోయే
చిత్రాన్ని
ఆర్.ఆర్.మూవీ
మేకర్స్
పతాకంపై
వెంకట్
నిర్మిస్తుంటే,
పరుచూరి
మురళి
చిత్రాన్ని
ఓ
కార్పోరేట్
సంస్ధ
నిర్మించటానికి
ముందుకొచ్చిందని
తెలుస్తోంది.
ఇక
మొదట
నితిన్
కాంబినేషన్
చిత్రాన్ని
వి.యన్.ఆదిత్య
డైరక్ట్
చేస్తారని
వార్తలు
వచ్చాయి.
అయితే
చివరనిముషంలో
డైరక్టర్
మారారు.
రెయిన్
బొ
పరాజయం,మార్కెట్లో
ఆదిత్యకు
క్రేజ్
లేకపోవటంపరుచూరి
మురళి
చెప్పిన
కథ
విన్నూతనంగా
ఉండటంతో
నిర్మాతలు
ఈ
నిర్ణయం
తీసుకున్నారని
తెలుస్తోంది.
ఇదెలా
ఉన్నా
ఇలియానాకి
మాత్రం
ఈ
దసరాకి
రెండు
చిత్రాలు
ప్రారంభం
కావటం
ఆమె
అభిమానులను
ఆనందపరిచే
విషయం.
అలాగే
మరో
రెండు
చిత్రాలకి
సంభందించిన
టాక్స్
కూడా
జరుగుతున్నాయని
తెలుస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Saturday, October 4, 2008, 11:36 [IST]
Other articles published on Oct 4, 2008