twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముఖ్య అతిథి పవన్ కళ్యాణ్

    By Staff
    |

    చిరంజీవి అభిమానులు ఇసిఐఎల్ లో ఉన్న రాధిక థియేటర్ లో మెగా బ్లెడ్ డొనేషన్ క్యాంప్ ను మంగళవారం నిర్వహించారు. ఈ క్యాంప్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 500 మందికిపైగా యువకులు ఈ క్యాంప్ లో పాల్గొన్నారు. ఈ క్యాంప్ లో రక్తదానం చేసిన యువకులందరికీ పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు శ్రీహరి, రాష్ట్ర మంత్రి దామోదర్ రెడ్డి, లోక్ సత్తా పార్టీ కన్వినర్ జయప్రకాశ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X