For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ముఖ్య అతిథి పవన్ కళ్యాణ్
News
-Staff
By Staff
|
చిరంజీవి అభిమానులు ఇసిఐఎల్ లో ఉన్న రాధిక థియేటర్ లో మెగా బ్లెడ్ డొనేషన్ క్యాంప్ ను మంగళవారం నిర్వహించారు. ఈ క్యాంప్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 500 మందికిపైగా యువకులు ఈ క్యాంప్ లో పాల్గొన్నారు. ఈ క్యాంప్ లో రక్తదానం చేసిన యువకులందరికీ పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు శ్రీహరి, రాష్ట్ర మంత్రి దామోదర్ రెడ్డి, లోక్ సత్తా పార్టీ కన్వినర్ జయప్రకాశ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Tuesday, November 27, 2007, 23:53 [IST]
Other articles published on Nov 27, 2007