For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అవునూ..పవన్ ఏమయ్యాడు
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
మెగా ఫ్యామిలీ మొత్తం వరద బాధితులను ఆదుకోవటానికి ఫండ్స్ రైజ్ చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం యువరాజ్యం అధ్యక్ష్యుడు హోదాలో గానీ, కామన్ మేన్ ప్రొటక్షన్స్ ఫోర్స్ వ్యవస్ధాపకుడుగాగానీ ఏమీ చేయటం లేదని అంతటా వినపడుతోంది. రామ్ చరణ్ సైతం పది లక్షలు ప్రకటించి తన దాతృత్వాన్ని ప్రకటించిన నేపధ్యంలో పవన్ పాత్ర ఏమిటనేది పార్టీ వర్గాల్లోనే కాక పరిశ్రమలోనూ చర్చనీయాంశమైంది. మరోప్రక్క పులి చిత్రం హడావిడిలో ఉన్నాడని శ్రేయాభిలాషులు సర్ధిచెపుతున్నారు. ఇక నాగబాబు కూడా ఈ వరదల విషయంలో స్పందిచకపోవటం కూడా పవన్ తో పాటే టాపిక్ వస్తోంది. అయితే ఇలా అన్నదమ్ములు ఇద్దరూ సైలెంట్ గా ఉండటం మాత్రం పద్దతి కాదని అభిమానులు సైతం అంటున్నారు. ఏమో వారి మనస్సుల్లో ఏముందో తెలియాలంటే వారు మౌనం వీడి మీడియా ముందుకు రావాలి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: పవన్ కళ్యాణ్ పులి వరదలు యువరాజ్యం నాగబాబు కామన్ మ్యాన్ ప్రొటక్షన్ పోర్స్ ఎస్.జె.సూర్య జల్సా pavankalyan puli sjsurya flood nagababu chiranjeevi prp commonmanprotection yuvarajyam
Story first published: Sunday, October 11, 2009, 10:23 [IST]
Other articles published on Oct 11, 2009