For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- News బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రొటెక్షన్ ఫోర్స్ కు విద్యార్థుల అనూహ్య స్పందన!!!
News
-Staff
By Staff
|
పవన్
కళ్యాణ్
ఏర్పాటు
చేసిన
కామన్
మ్యాన్
ప్రొటెక్షన్
ఫోర్స్
కు
విపరీతమైన
స్పందన
వస్తోంది.
ముఖ్యంగా
కాలేజీ
విద్యార్థుల
నుంచి
ఊహించని
స్పందన
లభిస్తోంది.
హైదరాబాద్
నగరంలో
మంగళవారంనాడు
అరోరా,
అవంతి
కాలేజీ
విద్యార్థులు
మూకుమ్మడిగా
స్పందించి
క్షణాల్లో
లక్షల
రూపాయలను
కూడగట్టారు.
ర్యాలీలు
తీశారు.
ఈ
స్పందనలో
ఎక్కువగా
అమ్మాయిలే
ఉండడం
విశేషం.
రాజమండ్రిలోనూ
బుధవారం
ర్యాలీలు
తీశారు.
స్నేహ
యూత్
క్లబ్,
రాజమండ్రి
పవన్
కళ్యాణ్
ఫ్యాన్స్
క్లబ్,
చిరంజీవి
ఫ్యాన్స్
ఈ
ర్యాలీలో
పాల్గొన్నారు.
ర్యాలీలో
పవన్
పెట్టిన
కామన్
మ్యాన్
ప్రొటెక్షన్
ఫోర్స్
జిందాబాద్,
పవన్
జిందాబాద్
అంటూ
కదిలారు.
పవన్
కళ్యాణ్
ప్రారంభించిన
ఫోర్స్
కోసం
ప్రాణాలైనా
అర్పిస్తామని
వారీ
సందర్భంగా
అన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Sunday, October 14, 2007, 23:53 [IST]
Other articles published on Oct 14, 2007