twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంకా పవన్ కళ్యాణ్ మీద పడి ఏడుస్తోంది

    By Srikanya
    |

    పవన్ కళ్యాణ్ పులి చిత్రంతో పరిచయమైన నిఖిషా పటేల్ ఇంకా ఏడుపు మానలేదు. కన్నడ చిత్రాల్లో బిజీగా ఉన్న ఆమె రీసేంట్ గా మీడియాతో మాట్లాడుతూ తెలుగులో తను బిజీ కాకపోవటానికి కారణం 'పులి" చిత్రమేనని మరోసారి స్పష్టం చేసింది. నాకు కథ చెప్పినప్పుడు, స్క్రిప్టు చూసినపుడు చాలా బాగా ఉండడంవల్లే ఆ చిత్రంలో నటించాను. నాకు ఏమాత్రం అనుమానం వచ్చినా మరో చిత్రం ద్వారా పరిచయం అయ్యేదానిని.

    కానీ నేననుకున్నట్టు జరగకపోవడంతో నా కెరీర్ సజావుగా లేదని అని వాపోయింది.అలాగే పందొన్నిమిది ఏళ్ల వయసులో ఆ చిత్రంలో నటించడానికి ఒప్పుకుని దాదాపు రెండున్నర సంవత్సరాలపాటు కాలం అంతా వృధా చేసుకున్నానని, చిత్రం ఫ్లాపైనా పవన్‌ కల్యాణ్, దర్శకుడు సూర్య తమ చిత్రాలతో బిజీగా ఉన్నారని వాళ్ళకు పడి ఏడుస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో హిట్టయిన 'లక్ష్యం"(జగపతిబాబు, గోపిచంద్ కాంబినేషన్‌) చిత్రం రీమేక్ లో చేస్తోంది. ఈ చిత్రాన్ని సాయికుమార్ సోదరుడు అయ్యప్ప పి శర్మ డైరక్ట్ చేస్తున్నారు.

    English summary
    Nikisha Patel in Sudeep's next movie, which is said to be a remake of hit Telugu movie Lakshyam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X