Don't Miss!
- News అమిత్ షా ఓ గూండా, రౌడీ, అయినా పక్కనే పెట్టుకున్న ప్రధాని మోదీ, సీఎం కొడుకు సంచలనం!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఇంకా పవన్ కళ్యాణ్ మీద పడి ఏడుస్తోంది
పవన్ కళ్యాణ్ పులి చిత్రంతో పరిచయమైన నిఖిషా పటేల్ ఇంకా ఏడుపు మానలేదు. కన్నడ చిత్రాల్లో బిజీగా ఉన్న ఆమె రీసేంట్ గా మీడియాతో మాట్లాడుతూ తెలుగులో తను బిజీ కాకపోవటానికి కారణం 'పులి" చిత్రమేనని మరోసారి స్పష్టం చేసింది. నాకు కథ చెప్పినప్పుడు, స్క్రిప్టు చూసినపుడు చాలా బాగా ఉండడంవల్లే ఆ చిత్రంలో నటించాను. నాకు ఏమాత్రం అనుమానం వచ్చినా మరో చిత్రం ద్వారా పరిచయం అయ్యేదానిని.
కానీ నేననుకున్నట్టు జరగకపోవడంతో నా కెరీర్ సజావుగా లేదని అని వాపోయింది.అలాగే పందొన్నిమిది ఏళ్ల వయసులో ఆ చిత్రంలో నటించడానికి ఒప్పుకుని దాదాపు రెండున్నర సంవత్సరాలపాటు కాలం అంతా వృధా చేసుకున్నానని, చిత్రం ఫ్లాపైనా పవన్ కల్యాణ్, దర్శకుడు సూర్య తమ చిత్రాలతో బిజీగా ఉన్నారని వాళ్ళకు పడి ఏడుస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో హిట్టయిన 'లక్ష్యం"(జగపతిబాబు, గోపిచంద్ కాంబినేషన్) చిత్రం రీమేక్ లో చేస్తోంది. ఈ చిత్రాన్ని సాయికుమార్ సోదరుడు అయ్యప్ప పి శర్మ డైరక్ట్ చేస్తున్నారు.