For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
వ్యక్తిగత తిట్లపై పవన్ నిర్ణయం
News
oi-Staff
By Staff
|
ఈ దూషణలు పర్వానికి ఎవరు తెర లేపిందీ తనకు తెలియదని అన్నారు. ఒకవేళ రెచ్చగొడితే శోభారాణి నోరు జారిందా అనే విషయమై పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆ సంఘటనపై స్పందిస్తామన్నారు. మహాకూటమి పార్టీల్లో సఖ్యత లేదని పొత్తు ఏర్పడక ముందు ఒకరిని మరొకరు విమర్శించుకున్న పార్టీలు ఇప్పుడు మహాకూటమిగా ఏర్పడ్డాయన్నారు.వారి వల్ల ప్రజలకు ఏమీ ప్రయోజనం లేదన్నారు. అలాగే వైయస్ పాలన బాగుందని సోనియా గాంధీ కీర్తించటం సబబు గాదని, అవినీతి జరిగిందనే విషయం వారి మనస్సాక్షికి తెలుసన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: pawan kalyan mahakutami prp mahaboob nagar shobarani roja tdp పవన్ శోభారాణి రోజా సోనియా
Story first published: Monday, March 2, 2009, 15:07 [IST]
Other articles published on Mar 2, 2009