Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ కళ్యాణ్ కు ఎంత గుండె ధైర్యం ఉంటే మరలా అతనితో చేస్తాడా..
ఎదుటివారి మీద జాలి చూపడం అనేది చాలా ప్రమాదమైన చెడ్డ అలవాటు. ఒక్కసారి మనిషి గుండెలోకి దయాగుణం వచ్చిదంటే దానివల్ల అతను అష్టకష్టాలు పడడం సహాజం. సరిగ్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యేసు క్రీస్తు సినిమాతో ఇలానే మారిపోయాడని బాధ పడుతున్నారు ఆయన అభిమానులు. దీనికి కారణం లేకపోలేదు. నెంబర్ స్దానంలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవితాన్నే మార్చివేసిన కొమరం పులి దర్సకుడు యస్ జె సూర్యను తమిళ నిర్మాతలు ఛీ కోట్టడంతో ఎక్కడికి పోవాలో అర్దం కాక పాత మిత్రులు అయినటువంటి పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ దగ్గరికి వచ్చి మరలా తనకు ఓ అవకాశం ఇవ్వమని అడిగాడని సమాచారం.
విషయం అర్దం చేసుకున్నటువంటి ప్రిన్స్ మహేష్ తన డేట్స్ ఖాళీగా లెవ్వు అని అనడంతో, పవన్ కళ్యాణ్ మాత్రం సూర్య పట్ల సానుభూతి ప్రకటించి ఏదైనా మంచి కధ ఉంటే తీసుకురమ్మని పంపించాడని సమాచారం. ఇప్పటికే కొమరం పులి దెబ్బకు అభిమానులు బెంబెలెత్తిపోవడంతో మరలా అతనితో సినిమాకు ఎలా పవన్ కళ్యాణ్ సాహాసించాడా అని తలలు పట్టుకుంటున్నారు. ఇది మాత్రమే కాకుండా మొన్న పులి లాంటి డిజాస్టర్ సినిమా ఇచ్చిన సూర్య మాత్రం ఈసారి తన శాయశక్తులు వడ్డి మంచి కధను తయారు చేస్తాడనే ఉధ్దేశ్యంతోనే కరుణామయుడు లాగా అవకాశం ఇచ్చి ఉంటాడని మరికొంత అభిమానులు అభిప్రాయపడుతున్నారు.