For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Sports రోహిత్పై వేటు వేయడానికి కారణమిదే- రాబిన్ ఉతప్ప
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
ఇంతకన్నా మాటల్లేవు.... పవన్ కళ్యాణ్ వీడియో వైరల్!
News
oi-Santhosh Kumar Bojja
By Bojja Kumar
|
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుమల పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కామన్ మ్యాన్లా మెట్లదారిలో నడుచుకుంటూ కొండెక్కారు. సామాన్య భక్తులతో మమేకమవుతూ సాగిన ఆయన పర్యనట హాట్ టాపిక్ అయింది.
Common man aanthe, inthakanna matalu levu... #PawanKalyan pic.twitter.com/hNezrI9w5v
— Shreyas Sriniwaas (@shreyasmedia) May 14, 2018
తిరుమల పర్యటన సందర్భంగా ఆయన దగ్గరలోని జాపాలీ తీర్థాన్ని కూడా సందర్శించారు. ఈ సంర్భంగా ఆయన కొండవాలు నుండి సహజసిద్ధంగా ప్రవహిస్తున్న నీటిని సేవించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీగియాలో వైరల్ అయింది.
టాలీవుడ్కు చెందిన నిర్మాత, శ్రేయాస్ మీడియా గ్రూపు చైర్మన్ శ్రీనివాస్..... పవన్ కళ్యాణ్ జాపాలీ క్షేత్రం సందర్శనకు సంబంధించిన వీడియో పోస్టు చేశారు. 'కామన్ మ్యాన్ అంతే.. ఇంతకన్నా మాటలు లేవు' అంటూ పేర్కొన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Pawan Kalyan visited Anjaneya Swamy temple at Japali Theertham located in the Tirupathi deep forest where after offering prayers to the deity he sat for a brief time before proceeding to Druva Theertham further inside the forest area.