Don't Miss!
- News ఘర్ వాపసీ: రేవంత్ రెడ్డిని కలిసిన కేకే, కేసీఆర్ గౌరవం ఇచ్చారు కానీ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
'ఎవడు' స్టేజీపై శృతిహాసన్ హోయలు(ఫోటోలతో)
హైదరాబాద్ : రామ్చరణ్ హీరోగా నటించిన చిత్రం 'ఎవడు'. శ్రుతిహాసన్, అమీజాక్సన్ హీరోయిన్ . అల్లు అర్జున్ అతిథి పాత్ర పోషించారు. వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చారు. సోమవారం రాత్రి హైదరాబాద్లో 'ఎవడు' ఆడియో వేడుకని నిర్వహించారు.
ఈ వేడుకలో శృతిహాసన్ అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి..అందురూ ఆమె గురించే చర్చించికోవటం కనపడింది. అందులోనూ బలుపు హిట్ తో ఉన్న శృతి ఈ పంక్షన్ లో ఆ ఉత్సాహంతో మెరిసిపోయింది.
చిరంజీవి సైతం శృతిహాసన్ ని మంచి ప్రశంసలతో ముంచెత్తారు. రామ్ చరణ్ తన ప్రసంగంలో...ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించి...కృతజ్ఞతలు తెలిపారు.
ఆమె అందచందాలు స్లైడ్ షో లో....
శృతిహాసన్ ...ఫంక్షన్ లోకి ఎంట్రీ ఇవ్వగానే అందరిలో ఆసక్తి మొదలయ్యింది
బలపు సక్సెస్ అవ్వటంతో ఈ చిత్రంలోనూ ఆమె ఈ చిత్రంలోనూ గ్లామర్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు.
కమల్ లా నటనపై కాకుండా కేవలం గ్లామర్ పై ఆధారపడమే ఆమెకు ప్లస్ అయ్యిందంటున్నారు.
ఈ చిత్రంలో ఎమీ జాక్సన్ కి ఆమె గ్లామర్ గా పోటీ ఇస్తుందంటున్నారు.
చిరంజీవి మాట్లాడుతూ...తండ్రికి తగ్గ తనయ అనిపించుకొంది శ్రుతిహాసన్ అని పొగిడారు.
వంశీ పైడిపల్లి...సైతం శృతి గ్లామర్ పై నమ్మకం పెట్టుకున్నారు.
స్టేజీపై ఆమె మాట్లాడినంతసేపూ హర్షద్వానాలు మిన్నుముట్టాయి.
శృతి ఈ సినిమా రిలీజయ్యాక పూర్తి బిజీ అవుతానని నమ్మకం పెట్టుకుంది.
బలుపు ని మించి ...ఈ సినిమా విజయవంతమవుతుందని భావిస్తున్నారు.
ఎవడు చిత్రం రామ్ చరణ్ కెరీర్ లో నే పెద్ద హిట్ అవుతుందని శృతి చెప్పింది.