twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తారలు ఓటేశారు, వేలు చూపారు (పిక్చర్స్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు 17 లోకసభ, 119 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ మొదలైంది. సాధారణ ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఉత్సాహంగా ఓటింగులో పాల్గొన్నారు. మొత్తం 30,574 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగు జరుగుతుండగా, 265 మంది అభ్యర్థులు లోకసభ బరిలో, 1669 అభ్యర్థులు అసెంబ్లీ బరిలో ఉన్నారు.

    తెలుగు సినిమా తారలైన పవన్ కళ్యాణ్, చిరంజీవి,రాజమౌళి, జూ ఎన్టీఆర్, నాగార్జున, రామ్ చరణ్ తేజ, అల్లు శిరీష్ తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందుకు సంబందించిన ఫోటోలు స్లైడ్ షోలో చూడండి.

    గోపీచంద్ మలినేని

    గోపీచంద్ మలినేని

    ఓటు హక్కు వినియోగించుకున్న దర్శకుడు గోపీ చంద్ మలినేని

    సుమంత్

    సుమంత్

    ఓటు హక్కు వినియోగించుకున్న సుమంత్

    మధు శాలిని

    మధు శాలిని

    ఓటు హక్కు వినియోగించుకున్న హీరోయిన్ మధుశాలిని

    ఝాన్సీ

    ఝాన్సీ

    ఓటు హక్కు వినియోగించుకున్న ఝాన్సీ

    బ్రహ్మాజీ

    బ్రహ్మాజీ

    ఓటు హక్కు వినియోగించుకున్న బ్రహ్మాజీ

    సాయి ధరమ్ తేజ్

    సాయి ధరమ్ తేజ్

    ఓటు హక్కు వినియోగించుకున్న సాయి ధరమ్ తేజ్

    బివిఎస్ రవి

    బివిఎస్ రవి

    ఓటు హక్కు వినియోగించుకున్న బివిఎస్ రవి

    రఘు కుంచె

    రఘు కుంచె

    ఓటు హక్కు వినియోగించుకున్న రఘు కుంచె

    సురేష్

    సురేష్

    ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు సురేష్

    English summary
    Voting for 17 Lok Sabha seats in Andhra Pradesh (AP) and 119 state assembly seats in Telangana region has begun at 30,574 polling booths early this morning (Wednesday, April 30).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X