Don't Miss!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పైరసీ సెల్ ఉన్నా లేనట్లే: శివాజీ
ఎంటర్టైన్మెంట్ టాక్స్ రూపంలో గవర్నమెంట్ కోట్ల రూపాయలు సినీ పరిశ్రమనుంచి సంపాదిస్తోందని అయితే పరిశ్రమను నాశనం చేస్తున్న పైరసినీ అరికట్టలేకపోతోందని ఆరోపించారు. పైరసీ నివారణకు స్క్రిక్ట్ రూల్స్ పెట్టాలని, నిర్మాతలంతా ఈ సమస్య పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. తాజ్ మహల్ సినిమాతో నిర్మాతగా మారిన శివాజి పైరసీ గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే వచ్చేది వేసవి అని, అనేక సినిమాలు విడుదల అవుతాయని, కాబట్టి పైరసీ పై యుధ్దం ప్రకటించటానికి ఇదే సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు. పైరసీ పై పోరుని సలుపుతూ ఆమరణ నిరాహరణ దీక్ష చేస్తున్న నిర్మాతలకు శివాజి సపోర్టు ఇస్తానన్నారు. ఆయన అల్లరి నరేష్ తో కలిసి నటించిన ఆకాశ రామన్న చిత్రం మొన్న శుక్రవారం రిలీజైంది. అలాగే 20 వ తేది తను నటించి,నిర్మించి తాజ్ మహల్ అనే కన్నడ రీమేక్ చిత్రం రిలీజవుతోంది.