For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- News జగన్ Vs పవన్, సమర్ధతకు పరీక్ష - దక్కేదెవరికి..!!
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
రెచ్చగొట్టారంటూ మోహన్బాబుపై కేసు
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ప్రముఖ సినీనటుడు మోహన్బాబుపై హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ప్రాంతీయ విద్వేషాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసినట్టు ఈ నెల 23న తెలంగాణ న్యాయవాదుల సంఘం సభ్యుడు గోపిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహా తీసుకున్న ఎల్బీ నగర్ పోలీసులు శనివారం మోహన్బాబుపై 153ఏ, 504, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ చిత్రం షూటింగ్ కొంపల్లిలో జరుగుతున్నప్పుడు తెలంగాణా ఆందోళన కారులు దాడి చేసారు. ఆ సందర్భంగా మోహన్ బాబు కేసీఆర్ ని ఉద్దేశిస్తూ ఆయన నివాశం వద్ద మాట్లాడారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: మోహన్ బాబు మనోజ్ తెలంగాణ కేసీఆర్ గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పోలీస్ కేసు కొంపల్లి లక్ష్మీ ప్రసన్న mohanbabu manoj telangana kcr police case kompalli laxmi prasanna
Story first published: Sunday, December 27, 2009, 12:54 [IST]
Other articles published on Dec 27, 2009