Don't Miss!
- News బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హాల్ లేడీపై.... సెక్సీ ఆంటీ క్రిమినల్ కేసు
బాలీవుడ్ సెక్సీ ఆంటీ పూజా బేడీ...మరో హాట్ లేడీ పూజా మిశ్రాపై గురువారం(నిన్న) క్రిమినల్ కేసు దాఖలు చేసింది. ఈ విషయమై పూజా బేడీ ట్విట్టర్లో స్పందిస్తూ....పూజా మిశ్రా తనపై చేసిన ఆరోపణలను నిరూపించ లేదు, క్షమాపణ కూడా చెప్పలేదు. అందుకే ఆమెపై కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.
బిగ్ బాస్ 5 లో పాల్గొన్న పూజా బేడీ, పూజా మిశ్రా ఆ మధ్య గొడవ పడ్డారు. పూజా మిశ్రా తనను నేషనల్ టెలివిజన్లో అప్పతిష్ట పాలు చేసిందని పూజా బేడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే విధంగా పూజా మిశ్రా కూడా బేడిని టార్గెట్ చేస్తూ.... తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో కలిసి హింసించిందని మండి పడింది.
తన జీవితంలో తొలిసారి కోర్టు మెట్లు ఎక్కుతున్నానని, న్యాయ వ్యవస్థ ద్వారా తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. తనపై అసత్య ఆరోపణలు చేసిన పూజా మిశ్రాకు తగిన శిక్ష పడాలి అని పూజా బేడీ పేర్కొన్నారు. మరి ఈ కేసుపై పూజా మిశ్రా ఎలా స్పందిస్తుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
పూజా బేడి, పూజా మిశ్రా గొడవ చిలికి చిలికి గాలి వానగా మారి....చివరకు కోర్టు కేసుల వరకు వెళ్లడం ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయంశం అయింది. మరి ఈ న్యాయ పోరాటంలో గెలుపు ఎవరిది అనేది త్వరలోనే తేలనుంది.