twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోడ్లు క్లీన్ చేసిన సింగర్ స్మిత (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    విజయవాడ: మన దేశాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా సింగర్ స్మిత కూడా విజయవాడలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    ‘మార్గము' అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమం జరిగింది. ‘మార్గము' సంస్థ కార్యకర్తలతో కలిసి స్మిత ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని స్మిత పిలుపునిచ్చారు.

    స్లైడ్ షోలో ‘మార్గము' సంస్థ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛభారత్ కార్యక్రమ ఫోటోలు...

    స్మిత

    స్మిత

    స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా బస్టాఫ్ శుభ్రం చేస్తున్న సింగర్ స్మిత.

    స్వచ్ఛ భారత్

    స్వచ్ఛ భారత్

    దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ‘స్వచ్ఛ భారత్' కార్యక్రమం జరుగుతోంది.

    మార్గము

    మార్గము


    మార్గము స్వచ్ఛంద సంస్థ వాలంటీర్లతో కలిసి స్మిత ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    ముందు నుండి మోడీకి మద్దతు

    ముందు నుండి మోడీకి మద్దతు

    మెడీ ఎన్నికల బరిలో ఉన్నప్పటి నుండే స్మిత తన మద్దతు ప్రకటిస్తూ వస్తోంది. 'వేక్ అప్ ఇండియా' పేరుతో అప్పట్లో ఆల్బమ్ విడుదల చేశారు.

    English summary
    "Do we need nominations and recognitions to clean our country? I started my mission for ‪#‎SwacchBharat‬ ‪#‎CleanIndia‬ with MARGAM volunteers at Vijayawada today" Pop singer Smita said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X