Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రోడ్లు క్లీన్ చేసిన సింగర్ స్మిత (ఫోటోలు)
విజయవాడ: మన దేశాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా సింగర్ స్మిత కూడా విజయవాడలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘మార్గము' అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమం జరిగింది. ‘మార్గము' సంస్థ కార్యకర్తలతో కలిసి స్మిత ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని స్మిత పిలుపునిచ్చారు.
స్లైడ్ షోలో ‘మార్గము' సంస్థ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛభారత్ కార్యక్రమ ఫోటోలు...
స్మిత
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా బస్టాఫ్ శుభ్రం చేస్తున్న సింగర్ స్మిత.
స్వచ్ఛ భారత్
దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ‘స్వచ్ఛ భారత్' కార్యక్రమం జరుగుతోంది.
మార్గము
మార్గము
స్వచ్ఛంద
సంస్థ
వాలంటీర్లతో
కలిసి
స్మిత
ఈ
స్వచ్ఛ
భారత్
కార్యక్రమంలో
పాల్గొన్నారు.
ముందు నుండి మోడీకి మద్దతు
మెడీ ఎన్నికల బరిలో ఉన్నప్పటి నుండే స్మిత తన మద్దతు ప్రకటిస్తూ వస్తోంది. 'వేక్ అప్ ఇండియా' పేరుతో అప్పట్లో ఆల్బమ్ విడుదల చేశారు.