For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'ప్రజారాజ్యం'లోకి పోసాని
News
-Staff
By Staff
|
ప్రస్తుతం
పోసాని
తన
స్వీయ
దర్శకత్వంలో
మెంటల్
కృష్ణ
అనే
సినిమాలో
ప్రధాన
పాత్ర
చేస్తున్నారు.
అంతే
గాక
త్వరలో
తాను
తీయబోయే
చిత్రానికి
గవర్నమెంట్
అని
పేరు
పెట్టారు.
ఆ
సినిమాలో
ప్రభుత్వంలో
పేరుకుపోయిన
అవినీతిని
ఎండగడతారని,
విఫలమైన
ప్రజా
సంక్షేమ
పథకాలపై
విమర్శలూ
ఉంటాయని
తెలుస్తోంది.
ఇక
పోసాని
మాదిరిగా
ప్రకటన
చేస్తూ
సినీ
పరిశ్రమ
నుంచి
మరెంత
మంది
ప్రజారాజ్యంలో
కి
వెళ్ళనున్నారనేది
తేలాల్సి
ఉంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: posani krishna murali chiranjeevi chiru prajarajyarm tdp పోసాని కృష్ణ మురళి చిరంజీవి
Story first published: Thursday, September 11, 2008, 18:50 [IST]
Other articles published on Sep 11, 2008