Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఊటీలో రోమాన్స్ చేసుకుంటున్న ప్రభాస్ మరియు మగధీర హీరోయిన్..
ప్రస్తుత తెలుగు ఇండస్టీలో ఎవరి నోట విన్నా ప్రభాస్. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం మిస్టర్ పర్ ఫెక్ట్. ఈచిత్రంలో ప్రభాస్ ఓకోత్తకోణంలో కనిపించనున్నారని సమాచారం. అంతేకాకుండా ఈసినిమాలో ప్రభాస్ సరసన ఇద్దరూ హీరోయిన్లు నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. మొన్నటివరకు ఆస్టేలియా మరియు మలేషియాలో భారీ షూటింగ్ జరుపుకోని మొన్ననే హైదరాబాద్ కుతిరిగి వచ్చారు.
తదుపరి షూటింగ్ షెఢ్యూల్ నిఊటీలో ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ సమాచారం. ఊటీలో షూటింగ్ నవంబర్ 18నుంచి మొదలై నవంబర్ చివరి వరకు జరుగుతుందని సమాచారం. అంతేకాకుండా ఈసినిమాలో ప్రభాస్ కాజల్ తోమంచి రోమాన్స్ కూడా చేశాడని ఊహాగానాలు ఇప్పటికే రావడంతో ఈచిత్రంపై అభిమానులలో సందడి నెలకోంది.
ఈసినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడిగా దశరధ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలసిందే. కాజల్ ఈసినిమాలోనే కాకుండా రామ్ చరణ్ సరసన మెరుపు, రవితేజ సరసన వీరలో అంతేకాకుండా పలు సినిమాల్లో నటిస్తూ బిజిగా ఉంది. ఇక తాప్సి విషయానికి వస్తే మొట్టమొదటి సినిమాతోనే తన అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈసినిమా తనకి మంచి బ్రేక్ ఇస్తుందని చెప్తున్నారు.