For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ప్రభాస్ కు ఆమే కావాలా?
News
oi-Staff
By Staff
|
ప్రభాస్-త్రిషల కాంబినేషన్ సూపర్ హిట్ అన్న సంగతి తెలిసిందే. ఆ హిట్ తర్వాత ఇద్దరూ చాలా కాలం చెట్టపట్టాలు వేసుకుని తిరిగారు. ఇటీవల జీ తెలుగు చానల్ లో లక్ష్మీ ప్రసన్న టాక్ షో లో ప్రధాన అతిధిగా ప్రభాస్ వచ్చాడు. అయన నిర్మొహమాటంగా మాట్లాడుతారని ప్రతీతి.
త్రిష, అనుష్కలలో ఎవరంటే ఇష్టమో చెప్పమని లక్ష్మీ ప్రసన్న అడిగింది. ప్రభాస్ తడుముకోకుండా అనుష్క పేరు చెప్పాడు. ఆ విషయం విని త్రిష ఎంతో బాధపడి ఉండాలి. అనుష్కతో ప్రబాస్ ఇటీవల నటించిన బిల్లా సినిమా హిట్ అయింది. ఈ సినిమాలో వారిద్దరి మధ్య బాడీ కెమిస్ట్రీ బాగా సరిపోయినట్టుంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: prabhas anushka trisha billa lakshmi prassana talk show mohanbabu zee telugu ప్రభాస్ త్రిష లక్ష్మీ ప్రసన్న అనుష్క జీ తెలుగు చానల్ టాక్ షో బిల్లా
Story first published: Saturday, June 27, 2009, 14:07 [IST]
Other articles published on Jun 27, 2009