Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సైఫ్ని నిజంగానే చంపేసేదాన్ని.. ప్రీతి జింతా!
సైఫ్ అలీఖాన్, సొట్టబుగ్గల సుందరి ప్రీతీ జింతా నటించిన సలాం నమస్తే చిత్రం నిన్నటితో 13 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 2005 లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అప్పట్లోనే సహజీవనం అంశంతో ఈ చిత్రం తెరకెక్కడం విశేషం. సైఫ్, ప్రీతీ జింతా అద్భుత నటన కనబరిచారు. 13 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ఈ చిత్రాన్ని గుర్తు చేసుకుంటూ ప్రీతీ జింతా ఆసక్తికరంగా స్పందించింది.
ఈ చిత్రం షూటింగ్ సమయంలో చాలా ఎంజాయ్ చేశా. నటించే సమయంలో లీనమైపోయేదాన్ని. సైఫ్ తో గొడవ పడే సన్నివేశాల్లో నేను అతడిని నిజంగా చంపేస్తానేమో అని సెట్ లో ఉన్నవారంతా భయపడేవారు. సందర్భంగా తాను సైఫ్ ని మిస్ అవుతున్నా అంటూ ప్రీతీ జింతా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
View this post on InstagramA post shared by Preity G Zinta (@realpz) on
సిద్ధార్థ్ ఆనంద్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రస్తుతం ప్రీతి జింతా సినిమాలని పక్కన పెట్టి ఐపీఎల్ ప్రాంచైజీ పంజాబ్ జట్టుకు యజమానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.