Don't Miss!
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రీతిజింటాకు రూ.35 కోట్ల నష్టం
మహేష్ తో రాజకుమారుడు,వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా చిత్రాల్లో చేసిన సొట్టబుగ్గల బాలవుడ్ సుందరి మరో సారి వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె స్వతంగా నడుపుతున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు భారీ నష్టాల్లో ఉన్నట్లు ప్రకటించి అందరినీ మాట్లాడుకునేలా చేసింది. ఐపీఎల్లో నాలుగు సీజన్లు ఆడినా.. ప్రీతిజింటాకు చెందిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు ఇంకా నష్టాల్లోనే ఉందట. 2010-11 ఆర్థిక సంవత్సరానికి ఆ జట్టు రూ.35.26 కోట్ల నష్టాన్ని చూపింది. దీంతో మొత్తం నష్టం రూ. 68.08 కోట్లకు చేరుకుంది. 2008 ఐపీఎల్లో ఈ జట్టు ఎక్కువ నష్టం చవిచూసింది.
ఆమె ప్రస్తుతం ఎయిడ్స్ ఎవేర్ నెస్ పై ప్రచారం ప్రారంభించటానికి సిద్దంగా ఉంది. మన దేశంలో ఎయిడ్స్ అనేది చాలా ప్రమాదకరమైన స్ధితిలో ఉంది. దీన్ని నివారించాల్సిన అవసరం ఉంది అంటోంది ప్రీతీ జింతా. చేతిలో సినిమాలు లేని ఆమె తెలుగులో అప్పుడప్పుడూ అడపాదడపా డబ్బింగ్ లతో పలకరిస్తోంది. మరో ప్రక్క ఇలా నష్టాలతో క్రీడలతో ముందుకు వెళుతోంది.