అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ను ప్రారంభించిన ప్రియమణి
గోవాలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ శుక్రవారం సాయంత్రం ప్రారంభమయ్యింది. ఈ ఉత్సవాలను బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, దక్షిణాది ప్రియతార ప్రియమణి జ్యోతి వెలిగించి ప్రారంబించారు. ఈ ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గోవాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. గోవాను శాశ్వత వేదికగా ఇఫీ చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











