For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మేనమామ, మేనల్లుడు(నాగ్, సుమంత్) ఒకేసారి ప్రియమణితో...
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
నాగార్జున హీరోగా బిందాస్ ఫేమ్ వీరూ పోట్ల దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ప్రియమణి హీరోయిన్ గా సెలక్టయింది. అయితే మొదట హీరోయిన్ గా అనూష్క చేస్తోంది. సెకెండ్ హీరోయిన్ గా ప్రియమణి సెలక్ట్ చేసారు. ఈ చిత్రాన్ని కామాక్షి కళామూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ప్రియమణి మొదటసారిగా..నాగార్జున సరసన చేస్తోంది. అలాగే సుమంత్ తో కుమార్ బ్రదర్స్ నిర్మించే చిత్రంలోనూ ఆమె హీరోయిన్ గానూ చేస్తోంది. దాంతో మామ, అల్లుళ్ళతో ఒకేసారి చేస్తున్న ఘనత దక్కుతోంది. ప్రియమణి ఈ చిత్రాలు కాక కన్నడ, మళయాల చిత్రాల్లోనూ చేస్తోంది. పవన్ కళ్యాణ్ 'ఖుషి' చిత్రాన్ని ఇప్పుడు కన్నడలో తెరకెక్కిస్తున్నారు. అందులో ప్రియమణే హీరోయిన్. రామ్ గోపాల్ వర్మ 'రక్తచరిత్ర' లో ఆమె సూర్య సరసన చేసింది. ఆ చిత్రం ఆగస్టు 12న రిలీజ్ కానుంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: ప్రియమణి నాగార్జున సుమంత్ రావణ్ రక్త చరిత్ర గోలీమార్ priyamani nagarjuna sumanth raavan rakta charitra golimaar
Story first published: Wednesday, July 7, 2010, 8:15 [IST]
Other articles published on Jul 7, 2010